అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కేరింతలు కొట్టిన సీఎం హిమంత..

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక ఘనతతో రాష్ట్రవ్యాప్తంగా కాషాయ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గువాహటిలో జరిగిన విజయ్ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా తన పార్టీ సహచరులు, కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share