ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 29 మంది మావోయిస్టులు..
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో దర్భా , కెర్లపాల్ ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. కాగా లొంగిపోయిన వారందరికీ తక్షణ ఆర్థిక సహాయం కింద చెక్కులు అందజేశారు.
Post Views: 33







